మెహిదీపట్నం : చిన్నారుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడానికి కృషి చేయాలని ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం శాసనమండలి ఆవరణలో చిన్నారులు కరాటే విన్యాసాలను ప్రదర్శించారు. అనంతరం వార
కార్వాన్ : ఆధ్యాత్మికత వల్ల మానసిక ప్రశాంతత ఉంటుందని, పండుగల వల్ల ప్రజల్లో సోదర భావం, స్నేహ భావం పెంపొందుతుందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. దసరా నవరాతి ఉత్సవాలలో భాగంగా పలు ప్
సైదాబాద్, ఆగస్టు 16 : దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్న సందర్భంగా హుజూరాబాద్ సభకు నేతలు తరలివెళ్లారు. డివిజన్ నుంచి బయలు దేరిన బస్సును హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ క