కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమనేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ దీక్షను పురసరించుకొన�
MLC Madusudhana Chary | బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవబోతుంది అనే కొంతమంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేర్కొన్నారు.