సీఎం కేసీఆర్ పాలనాదక్షతతో ఎనిమిదేండ్ల కాలంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది సుభిక్షంగా విరాజిల్లుతున్నదని, తెలంగాణ మాడల్ పాలన తమకూ కావాలని యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరు�
దేశంలో బీజేపీ ప్రజావ్యతిరేక పాలనపై ఖమ్మం బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ ధర్మ యుద్ధాన్ని ప్రారంభించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో సెక్యులర్ శక్తులను ఏకం చేసేందుకే �
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కనీసం 20 వేల మెజార్టీతో విజయం సాధిస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్లనే మునుగోడు ఉపఎన్