మండలి సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు (BRS MLCs) డిమాండ్ చేశారు. కౌన్సిల్ పోడియం వద్ద నిరసనకు దిగారు.
“బీఆర్ఎస్ గెలుపుకోసం కలిసి కట్టుగా పనిచేస్తాం. మంచిర్యాల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేస్తాం. మా ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్రావుకు మచ్చలేని నాయకుడన్న పేరుంది.
Yadadri | యాదాద్రి ఆలయం ఎంతో గొప్పగా అభివృద్ధి చెంది, అతి త్వరలో దేశ వ్యాప్తంగా కీర్తిని పొందుతుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి, శాసన మండలి విప్ భాను ప్రసాద్ అన్నారు. శ్రీ