వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ రాష్ట్రంలో చిమ్మచీకట్లేనని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని నర్సింహులపల్లి, గట్లకానిపర్తి, సూరంపేట, మాందారిపేట, గోవి�
ప్రజారంజక పాలనతో గుండెగుండెకూ చేరువైన బీఆర్ఎస్, మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది లక్షలకుపైగా సభ్యత్వాలతో రికార్డు సృష్టించిన ఆ పార్టీ, పల్లెల్లో గులాబీ జాతర న