ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి సిరిసిల్ల, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, పాడి కౌశిక్రెడ్డి గురువారం అసెంబ్లీలో �
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం వారికి శాఖల కేటాయింపు జరిగింది. హుజూర్నగర్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రె�
రాష్ట్ర శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు గానూ 11 మంది హాజరయ్యారు.