మోత్కూర్ పీఏసీఎస్ నూతన చైర్మన్ ప్రమాణస్వీకారోత్సవంలో వర్గపోరు భగ్గుమన్నది. శుక్రవారం పీఏసీఎస్ నూతన చైర్మన్గా ఆగిరాల యాదవరెడ్డి ప్రమాణస్వీకారం చేయాల్సి ఉండగా, పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డ�
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సోమవారం పరిగి పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. కొడంగల్ చౌరస్తా నుంచి ఊరేగింపు ప్రారంభమై పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది.