లోయర్ మానేరు జలాశయం నుండి కాకతీయ కెనాల్ ను నుండి దిగువకు నీటిని విడుదల చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎల్ఎండీ రిజర్వాయర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమేష్ తో కలిసి బుధవారం ఉదయం
పేదలందరికీ పక్కా ఇండ్లు ఉండాలని సంకల్పంతో నాడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని.. ఆమెను ఆదర్శంగా తీసుకొని నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతీ పేదవారికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామని �
రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ కుటుంబంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విషయంలో తలదూరుస్తూ కుట్ర పన్నుతున్నదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. ఏండ్లు కష్టపడి సాధించుకున్న తెలంగాణను రేవంత్రెడ్డి
మండల సర్వసభ్య సమావేశంలో ప్రొటోకాల్ ప్రకారం ఉండాల్సిన తన సీటు ఏదీ అని అడిగిన జడ్పీటీసీ సభ్యుడిపై మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దురుసుగా ప్రవర్తించారు. ‘ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. కా�