రాజకీయాలకతీతంగా చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి సహకారాన్ని అందజేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
KARIMNAGAR | కలెక్టరేట్, ఏప్రిల్ 10 : ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యంలో తరుగు, కోత విధించకుండా, గత పద్ధతిలోనే కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
ప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం పరామర్శించారు. అల్వాల్లోని పంచశీల కాలనీలో నివసిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటికి వచ్చిన కేటీఆర్�