తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన వివాదం ఇప్పుడు న్యాయస్థానానికి చేరుకుంది. పార్టీ బహిష్కరించిన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని విపక్ష నేత (ఎల్వోపీ)గా స్పీకర్ ఎలా నియమిస్తారని కలకత్తా హైకోర్టు ప్రశ్�
ఇటీవల బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే గెల్చుకున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ సంక్షోభాన్ని తమ పార్టీ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని ఆరాటపడుతున్నది.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె పార్టీ రెండుగా చీలిపోయింది. 58 మంది రెబల్ ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకున్నారు.