మణుగూరు : 2022 నూతన సంవత్సరం నియోజకవర్గ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ఆకాంక్షిస్తూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఆయన మ�
దుమ్ముగూడెం: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు లక్ష్మీనగరం, కొత్తపల్లి ఎంపీటీసీలు మద్ది వనజ, పూసం ధర్మరాజులు శుక్రవారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక
పినపాక: మండలంలోని జానంపేట గ్రామంలో ఈ నెల 24వ తేదీన జరగనున్న కొమురంభీం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరుకావాలని ఆదివాసీ ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు న�
కరకగూడెం: మండలంలో పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు. తొలుత తుమ్మలగూడెం గ్రామ పరిధిలోని గండిఒర్రె చెరువు అలుగును పరిశీలించారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు గండి ఒర్ర�