నల్లగొండ : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పీఏపల్లి మండలం అజ్మపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రూ.11.29లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగ�
దేవరకొండ : మన ఊరు-మన బడి కార్యక్రమం ఎంతో గొప్పదని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,దేవరకొండ శాసన సభ్యుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రరాం గ్రామంలోని పాఠశాలలో మన ఊరు-మన బ�
నల్లగొండ : త్వరలో సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రారంభిస్తామని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల �