ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల కరుణకు నోచుకోని మానకొండూర్ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కుగ్రామాలుగా ఉన్న పల్లెలు ఇప్పుడు అభివృద్ధిని సాధిస్�
తెలంగాణ ఉద్యమకారులను అణగదొక్కి, సమైక్యవాదులకు సద్దులు మోసిన వ్యక్తి రేవంత్రెడ్డి అని, ఆయనకు తమ గురించి మాట్లాడే అర్హత లేదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు.
గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర సర్కారు అనేక కార్యక్రమాలు అమలు చేస్తుండగా, నుస్తులాపూర్ ప్రగతిలో పరుగులు పెడుతున్నది. ఎమ్మెల్యే రసమయి సహకారం, సర్పంచ్ రమేశ్ కృషితో ఇప్పటికే రెండుసార్లు జాతీయ స�
MLA Rasamayi | తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే విపక్షాల నేతలు తమ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు