సిద్దిపేట జిల్లా దుబ్బాకలో దివంగత ఎమ్మెల్యేల విగ్రహాల ఏర్పాటు విషయంపై ఉద్రిక్తత వాతావర ణం చోటుచేసుకుంది. శుక్రవారం దుబ్బాక బస్టాండ్ వద్ద దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహం ఏర్పా టు కోసం
ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి సతీమణి మంజుల, జడ్పీచైర్ పర్సన్ రోజాశర్మ, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు సోలిపేట సతీశ్ రెడ్డి అన్నారు. దుబ్బాక �