కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు, నాయకుల అవినీతి, అక్రమాలతో మండల ప్రజలు విసిగిపోయారని బీఆర్ఎస్ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి బాబాయి పంజుగుల శ్రీశైల్
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. గురువారం యాలాల మండల కేంద్రంలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప్ మండలస్థాయి క్రీడా పోటీలను ఎంపీపీ బాలేశ్వర
MLA Pilot Rohith Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)ను కాదని సీబీఐకి బదిలీ చేయడం సరికాదు అని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం
Pilot Rohith Reddy | బీజేపీ కుట్రలను బయటపెట్టినందుకే తనకు ఈడీ నోటీసులు జారీ చేసిందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఆరోపించారు. తెలంగాణభవన్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ జాతీయ నాయకులు నోటీసులు వెళ్�
MLA Pilot Rohith Reddy | తన ఆర్థిక, వ్యాపార లావాదేవీలపై విచారణ చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు జారీ చేసిన నోటీసులకు భయపడేది లేదు.. తగ్గేది లేదని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్
Moinabad farm house | టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రలోభాలకు వేదికైన మొయినాబాద్ ఫామ్హౌస్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు