Padmadevenderreddy | మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బుధవారం బచ్చురాజుపల్లి గ్రామానికి విచ్చేసి మృతుడు మాజీ ఉప సర్పంచ్ మల్లేశం తండ్రి ఎర్ర మల్లయ్య(80) అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
మెదక్ : మహిళా లబ్ధిదారులతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కల్యాణ �
నిజాంపేట,ఫిబ్రవరి20 : గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నగరం తండాలో నిర్వహించిన సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన