స్థానిక ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం ఎమ్మెల్యే నివాసం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మరోమారు ర
కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు.. వారి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రంలో తెలంగాణ సంక్షేమ పథకాలు ఎందుకు అమలుచేయడంలేదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ప్రశ్నించారు. పట్టణంలో
బీసీల అభ్యున్నతి, వారికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సీఎం కేసీఆర్ ‘బీసీ బంధు’ పథకం ప్రవేశపెట్టారని, ఇది నిరంతర ప్రక్రియ అని బోధన్ శాసనసభ్యుడు మహ్మద్ షకీల్ అన్నారు. బోధన్ నియోజకవర్గం ‘బీసీ బంధు’ చ
ఛత్రపతి శివాజీ అందరివాడని, అన్ని మతాల పట్ల ఆయనకు సమభావన ఉందని, ఏ ఒక్క మతం కోసమో యుద్ధం చేయలేదని, అటువంటి యోధుడికి మతం రంగు పులమవద్దని, ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే షకీల్ అన్నారు.
రాష్ట్రంలో మరో కొత్త మండలం మనుగడలోకి రానున్నది. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సాలూరా మండల తాసిల్దార్ కార్యాలయాన్ని ఈ నెల 9న ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నారు.