MLA Makkan Singh | అక్షయ తృతీయ రోజున పరశురాముడి జయంతి జరుపుకోవడం ఆనవాయితీ అని, మహా విష్ణువు ఆరవ అవతారం పరశురాముడు చాలా క్రోధ స్వభావి అని అన్నారు. పరశురాముడు సృష్టి చివరి వరకు భూమిపై అమరుడిగా ఉంటాడని పేర్కొన్నారు.
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర సర్కారు పేదలకు అండగా నిలుస్తున్నదని, ప్రజలందరికీ మెరుగైన వ