ప్రభుత్వం నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమం గురువారం కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లో గందరగోళం మధ్య ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభించేందుకు వచ్చిన అధికారులు ప్రజలకు దరఖాస్తు ఫారాలు ఇవ్వడాన�
ప్రజలకు వర్షాల కారణంగా ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అధికారులను ఆదేశించారు. గురువారం వర్షాల కారణంగా నీటితో నిండిన రో�
మెదడు వాపు వ్యాధి రాకుండా సంవత్సరం నుంచి 15 ఏండ్ల లోపు పిల్లలు జె.ఈ. వ్యాక్సిన్, మీసిల్స్ అండ్ రుబెల్లా రాకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు.