అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. నిడమనూరు మండలంలోని జంగాలవారిగూడెంలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవన
Nagarjunasagar | నాగార్జునసాగర్(Nagarjunasagar) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్ష పూరిత రాజకీయాలు చేస్తు న్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
కలిసికట్టుగా పనిచేసి మండలాభివృద్ధి సాధిద్దామని ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి అన్నారు. ఆదివారం ఎంపీపీ అనుముల శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.