కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని, అభివృద్ధి, సంక్షేమాన్ని అందించే బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.
పొరపాటున కాంగ్రెస్కు ఓటు వేస్తే కటిక చీకట్లు ఖాయమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని మోతీఘణపూర్, గుండేడ్, నేరాళ్లపల్లి, ఉటుకుంటతండా, వాయిల్కుంటతండా, జీడిగుట్టతండా, జాలుగడ్డతండాలో �
ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు ఆయన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి శంకరగిరిమాన్యాలు తప్పవని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్