మండలంలోని బ్రాహ్మణ్పల్లి, తొర్లికొండ, పుప్పాలపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. బ్రాహ్మణ్పల్లి నుంచి గాంధీనగర్ వరకు బీటీ రోడ్డ�
ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి మెరుగైన విద్య, ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు.
ఖిల్లా డిచ్పల్లి సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి రథోత్సవం కనుల పండువగా సాగింది. ఆలయ ప్రధాన అర్చకుడు సుమిత్ శర్మ దేశ్పాండే నేతృత్వంలో ఉదయం హోమం, బలిహరణం, సాయంత్రం హోమం, బల�
చరిత్రకు ప్రతిబింబం ‘ఖిల్లా రామాలయం’..చక్కని కళాత్మక శిల్పాలు, శతాబ్దాల కిందటి కళాచాతుర్యానికి, చరిత్రకు ప్రతిబింబంగా నిలుస్తున్నది. 16వ శతాబ్దంలో డిచ్పల్లి గ్రామానికి 50అడుగుల ఎత్తులో ఉన్న గుట్టపై ఈ రా�
బడుగు, బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిర�