రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నా�
ధర్పల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ) దశ మారింది. ఈ సీహెచ్సీని వంద పడకల దవాఖానగా మారుస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్న కేసీఆర్ సర్కారు.. నాణ్యమైన వైద
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే గ్రామీణ ప్రాంత రోడ్లకు మహర్దశ వచ్చిందని రూరల్ ఎమ్మె ల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జక్రాన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో 44వ నంబర్ జాతీయ రహదార
బీఆర్ఎస్లో వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు.