మియాపూర్, ఆగస్టు 8 : పచ్చదనం లోపిస్తుండటం వల్ల వస్తున్న అనర్థాలను ప్రతి ఒక్కరు గుర్తించాలని ఆ పరిస్థితి భవిష్యత్ తరాలకు కలగకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన�
మియాపూర్ : పచ్చదనం లోపిస్తుండటం వల్ల వస్తున్న అనర్థాలను ప్రతి ఒక్కరు గుర్తెరగాలని ఆ పరిస్థితి భవిష్యత్ తరాలకు కలగకుండా ఉండేందుకు పచ్చదనమే శ్రీరామరక్షని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. చిన్నా �
శేరిలింగంపల్లి : నియోజకవర్గంలోకాలనీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని శేరిలింగంపల్లి శాసనభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నలగండ్ల కాలనీలో హిమసాయి అ�
మియాపూర్, ఆగస్టు 6 : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న చెరువుల సుందరీకరణకు తగిన నిధులు మంజూరు చేయాలని, చెరువులను రక్షించుకోవడంతోపా టు వాటిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటును అందించాలన
మియాపూర్ : తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ వివేకానందనగర్లోని తన నివాసంలో అన
మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న చెరువుల సుందరీకరణకు తగిన నిధులు మంజూరు చేయాలని, చెరువులను రక్షించుకోవటంతోపాటు వాటిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటును అందించాలని రంగారెడ్డి జిల�
కొండాపూర్, ఆగస్టు 4 : అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కార్డులను అందజేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెపూడి గాంధీ పేర్కొన్నారు. బుధవారం ఆయన చందానగ�
మియాపూర్, ఆగస్టు 4 : ప్రభుత్వ తోడ్పాటులో నియోజకవర్గవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన బోనాల ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. భక్తి శ్రద్ధల మధ్య ప్రజలు ఎంతో ఆనందంగా వేడుకలన�
మియాపూర్, ఆగస్టు 2: కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. భవిష్యత్లో వ్యవసాయ రంగం మరిన్ని కొత్త
మియాపూర్, జూలై 29 : రెండేండ్లుగా కరోనాతో లావాదేవీలన్ని నిలిచిపోయి ఆ ప్రభావం రాష్ట్ర ఖజానాపై తీవ్రంగా చూపినా.. ప్రజా సంక్షేమ పథకాలకు ఏమాత్రం లోటు రానివ్వకుండా ప్రభుత్వం సమర్థతతో సమన్వయంతో పని చేస్తున్నదన�
విప్ అరెకపూడి గాంధీ అర్హులకు రేషన్ కార్డుల పంపిణీ మియాపూర్, జూలై 26 : పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ప్రతి పేదవాడి ఆకలి తీర్చి వారిని కండ్లలో పెట్టుకుని చూసుకుంటున్నారన
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ రూ.1.25 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేత మియాపూర్, జూలై 23 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకప�
కొండాపూర్, జూలై 21 : నియోజకవర్గ వ్యాప్తంగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. బుధవారం ఆయన కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్
మియాపూర్, జూలై 19: విద్యాసంస్థల ఆవరణలు పచ్చదనంతో నిండేలా మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవాలని, తద్వారా పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం విద్యార్థులల్లో విద్యాసక్తిని పెంపొందిస్తుందని ప్రభుత్వ విప్ అ