మియాపూర్ , జూన్ 29 : దళిత సమాజ అభివృద్ధి కోసం అర్హులైన వారికి ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని దళిత సాధికారత నిధి నుంచి అందించ నున్నట్లు ప్రకటించటం ద్వారా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని గ�
మియాపూర్ , జూన్ 28 : రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ డ్రైవ్ను మరింత విస్తృతం చేసిందని కేవలం కేంద్రాల వద్దనే కాకుండా ప్రజల ముంగి టకూ తీసుకెళ్తుందని ప్రభుత్వ విప్ అరెకపూడి గాం�
మియాపూర్, జూన్ 26 : కరోనా ప్రభావం ప్రభుత్వ ఖజానాపై పడినా..అభివృద్ధి పనుల విషయంలో ఏమాత్రం లోటు రాకుండా పలు కార్యక్రమాలను చేపడుతూ ముందుకు దూసుకెళ్తుందని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. కరోనా మ�
శేరిలింగంపల్లి, జూన్ 19 : విపత్కర పరిస్థితులలో ప్రజా సంక్షేమంలో స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శనివారం లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ శేరిలింగంపల్లి
మియాపూర్, జూన్ 16 : వర్షాకాలం నేపథ్యంలో వర్షపు నీటితో పాటు మురుగునీరు ప్రవాహానికి ఆటంకాలు లేకుండా తగిన చర్యలను పకడ్బందీగా చేపట్టాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ కోరారు. వివే�