ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ వైసీపీకి (YSRCP) ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరి (Mangalagiri) ఆళ్ల రామృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) తన శాసనసభా సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
అమరావతి : అమరావతి భూముల కేసులో చట్టబద్ధంగానే చంద్రబాబుపై సీఐడీ దర్యాప్తు జరుగుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్కు కక్ష సాధింపు ఆలోచన లేదన�