దేశాభివృద్ధిని విస్మరించి, ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)) బి ను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ అధిన�
విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మైనార్టీలకు దోస్తు అని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. మైనార్టీల వద్దకు వెళ్లి వాళ్ల సమస్యలను అర్థం చేసుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు.
ప్రతిపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయరంగం సాధించిన ప్రగతిని చూసి గర్విస్తున్నామని అసెంబ్లీలో ప్రతిపక్షనేత, ఎంఐఎం శాసనసభాపక్ష నాయకుడు అక్బరుద్దీన