తెలంగాణ ఏర్పడే సమయానికి తాము వ్యవసాయానికి ఇచ్చిన సగటు విద్యుత్తు కేవలం 6 గంటలే అని కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకొన్నది. గురువారం శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తుపై శ్వేతపత్రాన్ని
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొ టెం స్పీకర్ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు.