ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రభ మసకబారుతున్నది. ప్రస్తుత సీఎం జోరంతంగా నేతృత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టేందుకు ఉవ్�
చాలా ఏండ్ల క్రితమే మన దేశానికి వలస వచ్చి నివసిస్తున్న యూదు జాతీయుల తెగ త్వరలో కనుమరుగు కానున్నది. మిజోరంలో నివసిస్తున్న ఒక తెగను ప్రాచీన ఇజ్రాయెల్ వంశస్థులుగా 2009లో గుర్తించారు.
ప్రశాంతంగా ఉన్న మణిపూర్లో (Manipur) రిజర్వేషన్లు చిచ్చుపెట్టాయి. రాష్ట్ర జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీ తెగ (Meitei community) ప్రజలకు ఎస్టీ (ST) హోదా ఇవ్వొద్దంటూ ఈ నెల 3న ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ (ATSUM) చేపట్టిన నిరసన హ�