Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్థాన్తో సైనిక ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారతదేశ తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన నలుగురు భారతీయ వైమానిక దళ(ఐఏఎఫ్) అధికారులలో ఒకరైన గ్రూ�
మన దేశపు తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ ప్రయోగం 2026 చివర్లో జరుగుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ రాకెట్ మానవ రహిత ప్రయోగం జరుగుతుందన్నారు.
Mission Gaganyaan: గగన్యాన్ మిషన్లో భాగంగా టీవీ-డీ1 టెస్ట్ ఫ్లయిట్ను ఈనెల 21వ తేదీన నిర్వహించనున్నారు. ఆ రోజున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య సమయంలో పరీక్ష చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఇస్రో తన ట్వీట్ల