ఖమ్మం జిల్లాలో వివిధ రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులకు రూ.116 కోట్లు, వికారాబాద్ జిల్లాలో వంతెన నిర్మాణానికి రూ.27.50 కోట్లను ప్ర భుత్వం మంజూరు చేసింది.
గ్రామాల్లో ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలపై వార్తా పత్రికల్లో వస్తున్న కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయం నుంచి గ్రామీణాభివృద్ధి, పంచా�