దోమలగూడ నుంచి మిస్సింగ్ అయిన ముగ్గురు మైనర్ బాలికల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితా కృష్ణమూర్తి ఆదివారం ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు.
ఫిన్లాండ్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థి మిస్సింగ్ కేసు దర్యాప్తును ఆ దేశ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు గురువారం నివేదించింది. దర్యాప్తు పురో
మిస్సింగ్ కేసులో అనుమానితుడి పేరు తీసేసేందుకు రూ. 50 వేలు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి దొరికిన షాహినాయథ్గంజ్ మాజీ ఇన్స్పెక్టర్ బాలుచౌహాన్ను శుక్రవారం అరెస్ట్ చేశారు.