Pakistan Missiles: పాకిస్థాన్ తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. అత్యాధునిక క్షిపణి టెక్నాలజీని పాకిస్థాన్ డెవలప్ చేస్తున్నట్లు వైట్హౌజ్ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సుదీర్ఘ దూరం ప్రయాణించే
క్షిపణి సాంకేతికతలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉందని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)చైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దే�