ఆయిల్పామ్ సాగు ఎప్పటికీ లాభదాయకమేనని, రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
చాలామంది బరువు తగ్గడం బాధ్యతగా భావిస్తారు. కానీ, పాటించడం దగ్గరికి వచ్చేసరికి పట్టుదల తక్కువే! సొంతవైద్యం కొంత, యూట్యూబ్ వైద్యం ఇంకొంత పాటిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు కొందరు. కానీ, ఇలాంటి ఉచిత
జైపూర్: కరోనా మహమ్మారిని కట్టడి చేసే టీకాపై గిరిజనుల్లో అనేక భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో మీడియా సిబ్బందిని చూసి టీకా వేసేందుకు వస్తున్నారని భావించి ఇండ్ల నుంచి పారిపోయారు. రాజస్థాన్లోని జలవర్ జిల్�