మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం (ఎంఐఎస్) కింద మిర్చి క్వింటాల్ ధర రూ.10,374గా నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర- కేంద్ర ప్రభుత్వాలు 50:50 నిధులను పంచుకుంటాయి.
IPL 2025: లక్నోతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ముంబై బ్యాటర్ తిలక్ వర్మ రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. ఐపీఎల్లో రిటైర్డ్ హార్ట్ అయిన నాలుగవ బ్యాటర్గా తిలక్ వర్మ నిలిచాడు. అయితే తిలక్ ఎందుకు రిటైర్డ్ హా�
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) మార్గదర్శకాలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సోమవారం సవరించింది. వీటి సేకరణ పరిమితిని ప్రస్తుత 20 శాతం నుంచి 25 శాతానికి పెంచింది.