ఉదయం వేళ మైనారిటీ పాఠశాల ప్రారంభమైంది. టీచర్లు పాఠాలు బోధిస్తుండగా, విద్యార్థులు ఆసక్తిగా వింటున్నారు. అందులో 7వ తరగతి విద్యార్థులు తదేకంగా పరీక్షలు రాస్తున్నారు. ఇంతలోనే పెద్ద ఎత్తున శబ్దాలు. తమ మీదికే �
నర్సాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల బాలుర నుంచి ఇద్దరు విద్యార్థులు పారిపోయిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది.
అధికార పార్టీకి చెందిన ఓ నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధి తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటే తాను పోనందుకు తనపై కక్ష పెంచుకొని జిల్లా అధికారులతో కలిసి ప్రభుత్వ మైనార్టీ పాఠశాల భవనాన్ని ఖాళీ చేయిస్తున�