జిల్లాలో మైనర్ డ్రైవింగ్పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవర్లు అధిక సంఖ్యలో పట్టుబడుతున్నారు. మైనర్లు బైకులు, కార్లు నడుపుతూ ప్రమాదాల
ఇక మీదట మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసు న మోదు చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. 18 ఏండ్ల లోపు పిల్లలు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కాకుండా ఉండడానికి, మొట్ట మొదటిసారిగా మైనర్ డ్రై
చట్ట ప్రకారం మైనర్లు డ్రైవింగ్ చేయడం నేరమని ఉత్తర మండలం ట్రాఫిక్ అదనపు డీసీపీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే అందుకు తల్లిదండ్రులు బాధ్యులవుతారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు-