కాంగ్రెస్ మంత్రి శ్రీధర్బాబు అద్భుతమైన నటుడు.. అగ్రనటులు చిరంజీవి, రజినీకాంత్ కంటే అద్భుతంగా నటిస్తాడు.. మంథని నియోజకవర్గంలో అనేక చిత్ర, విచిత్రాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రామగుండం బీ థర్మల్ ప్రాజెక్టు స్థానంలోనే సింగరేణి, జెన్కో సంయుక్తంగా 8 వేల కోట్లతో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ విద్యుత్ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమ�
అమెరికా పర్యటనలో భాగంగా స్వచ్ఛ్ బయో సంస్థకు ప్రయోజనం కల్పించే ఎలాంటి హామీని తాము ఇవ్వలేదని పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. తాము సంతకం చేసింది జెనరిక్ ఎంవోయూ మాత్రమేనని చెప్పారు.
ఆర్థిక సేవల్లో పేరుపొందిన చార్లెస్స్వాబ్ కంపెనీ హైదరాబాద్లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్లో ఉన్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ
ట్యాంక్బండ్పై తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఉండాలని, దానికోసం త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీక