ఇంధన పొదుపులో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) విశేషకృషి చేస్తున్నది. బీఈఈ 22వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే మాట్లాడుతూ..
తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తుంటే, బీజేపీ రాష్ర్టాల్లో విద్యుత్తు రంగం సంక్షోభంలో కూరుకున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
అదనపు భారాన్ని కేంద్రమే భరించాలి కోల్ఇండియా ధరకే సరఫరా చేయాలి కేంద్రం అసమర్థత వల్లే సంక్షోభం అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల్లో జోక్యం మోదీ సర్కారుపై ఏఐపీఈఎఫ్ విమర్శలు న