అన్నివర్గాల సంక్షేమమే మోదీ ప్రభుత్వ ధ్యేయమని, ఎన్డీయే ప్రభుత్వానికి దేశమంతా సమానమేనని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత సహాయ మంత్రి రామదాస్ అథావలే అన్నారు. శనివారం మెదక్లోని బీజేపీ కార్యాలయాన్ని ఆయన స�
విపక్షాలు కొత్తగా ఏర్పాటు చేసుకొన్న ‘ఇండియా’ కూటమికి ఇంకా పూర్తి రూపం రానేలేదు. అప్పుడే కూటమిలో లుకలుకలు ప్రారంభమైనట్టు తెలుస్తున్నది. ఆగస్టు 1న ప్రధాని మోదీని లోక్మాన్య తిలక్ అవార్డుతో సత్కరించే కా�
మహారాష్ట్ర రాజకీయ సంక్షో భం నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్లోనూ మహారాష్ట్ర పరిస్థితులే ఉత్పన్నం కావచ్చన్నారు.
కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేదర్ ఫొటోను ముద్రించాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలేను ‘కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి’ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరుశురామ్ కోరా�