నిజామాబాద్: అక్కడక్కడా చిన్నచిన్న లోపాలను సరిదిద్దుకుంటే తెలంగాణలోని ప్రతి పల్లెకు ఉత్తమ గ్రామాల జాబితాలో స్థానం దక్కుతూ అవార్డుల పంట పండుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర�
వరంగల్ సూపర్ మల్టీస్పెషాలిటీ దవాఖాన నిర్మాణ బాధ్యతలను ఎల్అండ్టీ సంస్థకు అప్పగించారు. ఈ మేరకు ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి సోమవారం ఎల్అండ్టీ ప్రతినిధులకు అంగీకార పత్రాన్ని అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నది. ఔట్ స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్-2021 విభాగంలో కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి ఈ అవార్డును సొంతం చేసుకున్నది. ఇండియన్ కాంక్�