కాంగ్రెస్లో మంత్రిపదవుల కోసం కుమ్ములాటలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇటువంటి పరిస్థితిని ఊహించిన అధిష్ఠానం ఇంతకాలం మంత్రివర్గ విస్తరణను జాప్యం చేస్తూ వచ్చిందని, ఇప్పుడు పచ్చజెండా ఊపగానే పరిస్థితి జటిల
మంత్రి పదవులు ఇవ్వలేని ఎమ్మెల్యేలకు డీసీసీ అధ్యక్ష పదవులు అప్పగించే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నది. త్వరలో స్థానిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అసమ్మతిని, అసంతృప్తులను తృప్తిపరిచేందుకు