రాబోయే రోజుల్లో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి తీసుకుని బనకచర్ల ప్రాజెక్టు కట్టి తీరుతామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంచేశారు. విశాఖపట్నంలో శుక్రవారం ఆయన మీడియాతో �
Minister Nimmala Ramanaidu | ఏపీలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి విధివిధానాలు రూపొందించక ముందే విషప్రచారం మొదలు పెట్టారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.