హైదరాబాద్ : టీకాల విషయంలో దేశ సగటు కంటే తెలంగాణ మెరుగ్గా ఉందని.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కొవిడ్ నియంత్రణ, సంబం�
ఆస్క్ కేటీఆర్ | తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఆస్క్ కేటీఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ట్విటర్ వేదికగా
పకడ్బందీ లాక్డౌన్తో వైరస్కు చెక్ ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే రోగులకు కల్పతరువుగా మారిన హైదరాబాద్ సమృద్ధిగా రెమ్డెసివిర్లు, ఆక్సిజన్ దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు బ్లాక్ఫంగస్పై అప్రమత్తంగా ఉ
హైదరాబాద్ : ప్రస్తుత కరోనా సంక్షోభంలో గ్రాన్యూల్స్ ఇండియా తన సామాజిక బాధ్యతగా ఔదార్యంతో ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్ను కలిసిన గ్రాన్యూల్స్ ఇండియా ప్రతినిధులు. రూ.8 కోట్ల విలువైన 500 mg పారాసిటమ�
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం రాష్ట్రంలో బెడ్స్ను భారీగా పెంచినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పెరిగిన పడకలు రాష్ట్రవ్యాప్త ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్
కష్టకాలంలో అండగా టీఆర్ఎస్ నేతలు.. బాధితులకు భరోసా ఐసొలేషన్లో ఉంటూనే కేటీఆర్ సాయం నిత్యం అందుబాటులో మంత్రులు కూడా.. హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజ
కేసీఆర్ గారు 2001లో పార్టీ స్థాపించేనాటికి కేంద్రంలో ఎన్డీయే అధికారంలో ఉన్నది. దేశవ్యాప్తంగా బీజేపీ బలం పుంజుకుంటున్నది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వందేండ్ల చరిత్ర గల కాంగ్రెస్ కూడా ఇటు రాష్ట్రం
హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని వయసుల వారికి ఉచితంగా టీకాలు వేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం అద్భుతమని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ట్విట్టర్ ద్వారా మంత్రి స్పందిస్తూ.. ఈ పరీక్షా సమయంలో ప్రజలకు తమ �
ఆక్సిజన్ | దేశంలోనే తొలిసారిగా ఆక్సిజన్ సరఫరా కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ధ