ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక సమావేశానికి ఆహ్వానం అందింది. వ్యవసాయరంగంలో ప్రపంచ ప్రగతి చర్చకు వేదికగా పరిగణించే ‘బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్' సదస్సులో పాల్గొని తెలంగ
మొబైల్ యూజర్లకు గురువారం మధ్యాహ్నం ఓ ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు జీనోమ్ వ్యాలీలో యూరోఫిన్స్ బయోఫార్మా సర్వీసెస్ క్యాంపస్లో ప్రసంగిస్తుండ
అంతర్జాతీయ బ్యాంకింగ్, ఫైనాన్స్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు బుధవారం న్యూయార్క్�
దేశంలోని అన్ని నగరాల్లో పార్కింగ్ సమస్య ఉన్నదని, అది ఒక సవాలుగా మారిందని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో మల్టిలెవల్ పార్కింగ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. మంగ�
అమెరికా, జపాన్ వంటి దేశాల్లో ప్రభుత్వాలు ఆర్థిక పురోగతికి, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తే, మనదేశంలో మాత్రం రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.