విమాన ప్రయాణికులు రికార్డు స్థాయికి చేరారు. ఈ నెల 23న దేశీయంగా ఎయిర్ ట్రావెలర్స్ 4 లక్షలకుపైగా నమోద య్యారు. 4,63,417 మంది ప్రయాణించినట్టు శనివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్లో
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా లగేజ్ ఎట్టకేలకు దొరికింది. బుధవారం స్పోర్ట్స్ కిట్ తన వద్దకు చేరినట్లు స్టార్ ప్యాడ్లర్ ఒక ప్రకటనలో పేర్కొంది.
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై కేంద్ర సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు శుక్రవారం ఆయన ఢిల్లీకి బయలుదే
వాడియా గ్రూప్ చౌక విమానయాన కంపెనీ గో ఫస్ట్ స్వచ్ఛందంగా మంగళవారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఢిల్లీ బెంచ్లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది.
భారత్లో దేశీయ విమానయానం ఏప్రిల్ 30న సరికొత్త రికార్డ్ను అందుకున్నదని పౌర విమానయాన శాఖ తెలిపింది. గత ఆదివారం ఎయిర్ ట్రాఫిక్ ఆల్ టైం గరిష్టస్థాయికి చేరుకున్నది.ఆ ఒక్కరోజులో దేశీయంగా 2,978 విమాన ప్రయాణా�