నల్లగొండలో గులాబీ జెండా ఎగురేస్తే పట్టణాన్ని పూర్తిగా పునర్నిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ హామీకి అనుగుణంగా నల్లగొండను రూ.1350 కోట్లతో అభివృద్ధ్ది చేయించినందుకు ఆయనకు కృతజ్ఞతను తెలుపడంతోపాటు పలు అభివృ�
ప్రజల్లో బీఆర్ఎస్కు, కేసీఆర్కు మంచి ఆదరణ ఉండడంతో కుంభం అనిల్కుమార్ రెడ్డి గులాబీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఓ వైపు అభివృద్ధి, మ రో వైపు సంక్షేమ పథకాలతో దేశంలోనే నంబర్గా దూసుకెళ్తుండడంత�
కాంగ్రెస్ పార్టీకి కరెంట్ షాక్ తప్పదని మంత్రులు జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి హెచ్చరించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వకుండా ఎత్తగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్
ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే నీరు, రహదారులు, విద్యుత్ తప్పనిసరి. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక గతంలో ఉన్న గుంతల రోడ్లు, సాగు నీటి ఇక్కట్లు తప్పడంతో పాటు, విద్యుత్ కోతలు తప్పాయి. వేల కోట్ల