వాహనాలన్నీ ఇథనాల్తో నడిచే రోజు వస్తే.. లీటర్ పెట్రోల్ ధర రూ.15కు దిగి వస్తుందని కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పారు. రైతులు ఉత్పత్తి చేసిన ఇథనాల్తో నడిచే కారు ఆగస్టులో మార్కెట్లోకి రాబోతున్నదని తెలిపారు.
న్యూఢిల్లీ, మే 2: భారత్లో టెస్లా వాహనాలను తయారుచేస్తే ఆ సంస్థకూ లాభాలుంటాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. సోమవారం ఇక్కడ ‘రైజినా డైలాగ్’లో మాట్లాడుతూ దేశంలో పె�
కాంగ్రెస్ పార్టీ బలపడాలని మనః స్ఫూర్తిగా కోరుకుంటున్నానని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలపడటం ప్రజాస్వామ్యానికి అత్యావశ్యకమని పేర్కొన్నా�