వరంగల్ అర్బన్ : సురవరం ప్రతాపరెడ్డి అంటే తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సురవరం ప్రతాప రెడ్డి 1
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి పార్ధీవ దేహానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి పంచాయతీ రాజ్ శాఖ మంత�
హైదరాబాద్ : ఉద్యోగులకు 30శాతం ఫిట్ మెంట్, 61 ఏండ్ల వరకు ఉద్యోగ విరమణ వయసుని పెంచిన సందర్భంగా పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జి
హైదరాబాద్ : ఆసరా పెన్షన్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ. 11 వేల 724 కోట్ల 70 లక్షలు ఖర్చు చేస్తే.. కేంద్రం ఇచ్చేది కేవలం సంవత్సరానికి రూ. 210 కోట్లు మాత్రమే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశ�
హైదరాబాద్ : వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించిన సందర్భంగా మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పువ్�
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర మంత్రి రాజ్యసభలో ప్రశంసించడం బాగుంది. ప్రశంసలతో పాటు పైసలు కూడా ఇస్తే బాగుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాజ్యసభలో జ�
అభివృద్ధి పనులు వివరిస్తూ..ఓట్లను అభ్యర్థించండిజనగామ : సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పనులను పట్టభద్రులకు వివరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజ�
జయశంకర్ భూపాలపల్లి : బీజేపీ అధికారం కోసం ఎంతకైనా దిగజారి నీచ రాజకీయాలకు పాల్పడుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.భూపాలపల్లి నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్�
వరంగల్ అర్బన్ : బీజేపీ నేతలు చేతగాని చవటలు, దమ్ములేని దద్దమ్మలు అని బీజేపీ నేతలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫైర్ అయ్యారు. వరంగల్లో మీడియా సమావేశంలో మంత్రి బీజేపీ నేతలపై నిప్పులు