ఈపీఎఫ్ఓలో భాగమైన ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్(ఈపీఎస్) -1995 ఖాతాదారులకు రిటైర్ అయిన తర్వాత ఇచ్చే కనీస పింఛను మొత్తాన్ని పెంచాలని ఈపీఎస్ -95 జాతీయ ఉద్యమ కమిటీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నది.
వైద్యు డు దేవుడితో సమానమని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మం త్రి భూపేందర్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని ఈఎస్ఐసీ వైద్య కళాశాలలోని ఎంబీబీఎస్(2016-17)బ్యాచ్ స్నాతకోత్సవాన్ని
e-Shram Portal : దేశంలోని అసంఘటిత కార్మికులను ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి సమస్యలను విని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఇ-శ్రామ్’ పోర్టల్ను ప్రారంభించింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ ప